భారతదేశం, డిసెంబర్ 4 -- చిత్తూరులో కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీడీఓ) కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో అదనంగా 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభి... Read More
భారతదేశం, డిసెంబర్ 4 -- ఎటువంటి పరీక్ష లేకుండా బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి మంచి ఛాన్స్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ (SCO) పోస్టుల కోసం కొత్త నియామక నోటిఫికే... Read More
భారతదేశం, డిసెంబర్ 4 -- అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఠక్కున గుర్తుకువచ్చేది గోల్డ్ లోన్. బంగారం రుణాలలో దక్షిణాది రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి. మిగతా రుణాలతో పోల్చుకుంటే గోల్డ్ లోన్ రావడం చాలా ఈజీగా ఉంటు... Read More
భారతదేశం, డిసెంబర్ 4 -- ప్రస్తుత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 17 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్లో కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా కల్పించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ మెుదలుపెట్టింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణదేవ్ శర్మ ... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని.. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ఏడు వరాలు ప్రకటించారు. వారు ఏ రంగం... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- కోకాపేట నియోపొలిస్ భూముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలం వేస్తే కోట్లలో పలుకుతుంది ధర. అందరి దృష్టి ఇక్కడి వేలంపైనే ఉంటుంది. నియోపొలిస్ భూములకు మూడో విడుత వేలం... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిర... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ ... Read More
భారతదేశం, డిసెంబర్ 3 -- శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు వస్తున్నారు. దేవస్థానం భక్తులకు సమస్యలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి క... Read More